Followers
మూగజీవాలను ఆదుకుంటున్న పోలీసులు
ప్రార్థనలు నిర్వహిస్తున్న ఆరుగురు వారిపై కేసు నమోదు
నిత్యావసర సరుకులు అందిస్తున్న వైఎస్ ఆర్ సి పి నాయకులు.
కొందరెడ్లుకు నిత్యావసర సరుకులు అందిస్తున్న వైఎస్ ఆర్ సి పి నాయకులు.
వి ఆర్ పురం, పెన్ పవర్ : సాయి బాబు
వి ఆర్ పురం మండలంలోని లాక్ డౌన్ కారణంగా బయటకు రాలేని, రోడ్డు మార్గం లేని మారుమూల గ్రామాలకు డి సి సి బి చైర్మన్ అనంత బాబు మరియు ఎమ్మెల్యే ధనలక్ష్మి అదేశాలమేరకు పోచవరం పంచాయతీ లోని గలా గ్రామాలు ,గొందురు, కొల్లూరు, కొండేపూడి, గ్రామాల ప్రజలకు ఒక్కక కుటుంబానికి 7 కేజీలు చొప్పున బియ్యం ,మరియు నిత్యావసర సరుకులు, కందిపప్పు, హాలుగడ్డలు, పచ్చిమిర్చి ,టామాట, ఉల్లిపాయలు, ఉచితంగా వలంట్రీలు ద్వారా పంపిణీ చేసినారు.ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ పోడియం గోపాలు, రాష్ట్ర కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్ రావు,అరకు పార్లమెంటు కార్యదర్శి బొడ్డు సత్యన్నారాయణ, యూత్ కన్వీనర్ చిక్కాల బాలు, ముత్యాల మురళి, మాదిరెడ్డి సత్తిబాబు, మాచర్ల గంగులు, మాచర్ల వెంగల్ రావు, మామిడి రమణ, కడుపు రమేష్ మామిడి బాలాజీ, .ముత్యాల గౌతమ్ పండు, అందేలా రమణారావు, కాపవరపు ఉమా.ఆశ వర్కర్లు వాలంట్రీలు పాల్గొన్నారు.
నేటి కోవిడ్ 19 పాజిటివ్ కేసుల వివరాలుః నిల్
నేటి కోవిడ్ 19 పాజిటివ్ కేసుల వివరాలుః నిల్
బ్యూరో రిపోర్ట్, విజయనగరం, పెన్ పవర్ : డేవిడ్ రాజు
విజయనగరం జిల్లా కోవిడ్-19, శాంపిల్ టెస్టింగ్ వివరాలు
1 | ఈరోజు వరకు పంపిన మొత్తం శాంపిల్స్ | 258 |
2 | పోజిటివ్ గా వచ్చిన శాంపిల్స్ | 0 |
3 | నెగిటివ్ గా వచ్చిన శాంపిల్స్ | 172 |
4 | ఇంకా ఫలితాలు రావలసినవి | 86 |
Ø కరోనానివారణలోముఖ్యంశాలుః
Ø రాష్జ్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వీడియోకాన్పెరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్లు, జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్ల, వైద్యులు, కోవిడ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యులతో మాట్లాడారు. జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్సులో కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ డా.హరి జవవహర్ లాల్, మహరాజా జిల్లా కేంద్రఆసుపత్రి నుండి సూపరింటెండెంట్ డా.సీతారామరాజు తదితర్లు పాల్గొన్నారు. కోవిడ్ సందర్భంగా వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, నర్శులు, పారిశుద్ద్య సిబ్బంది సేవలను ముఖ్యమంత్రి ప్రశంసించారు.
Ø జిల్లా కోవిడ్ ఆసుపత్రిగా గుర్తించిన మిమ్స్ లో వైద్యులు, వైద్య సిబ్బంది అందులో చేరిన వ్యాధిగ్రస్తులకు 15 రోజులకు భోజన వసతి కల్పించేందుకు అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలను విజయనగరంలోనే కళింగ సంక్షేమ సేవా సంఘం సభ్యులు విరాళంగా అందజేసారు.
Ø పొరుగున వున్న జిల్లా నుండి జిల్లాలోకి ఇతరులు ప్రవేశించకుండా చూసే నిమిత్తం జిల్లా సరిహద్దులను పూర్తిగా మూసివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ వివరించారు.
సామాజిక దూరాన్ని పాటించాలి
ముడవ రోజు గడపగడపకు చేయూత
ముడవ రోజు గడపగడపకు చేయూత
పాయకరావుపేట పేదలకు నిత్య అన్నదానం
పాయకరావుపేట పేదలకు నిత్య అన్నదానం
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...