కార్పొరేషన్ లో విలీనం అవుతున్న ప్రాంతాల్లో నాయకుల సమావేశం-చందన,ఆకుల
రాజమండ్రి, పెన్ పవర్
స్థానిక గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో ఈరోజు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ అధ్యక్షతన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం అవుతున్న పంచాయతీలు రూరల్ వార్డులు విభజన ప్రక్రియ గురించి రూరల్ వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలతో చర్చించడం జరిగింది.ఈ సందర్భంగా వారి నుండి వార్డు లపై అభ్యంతర విషయాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ శ్రీ చందన నాగేశ్వర్ , మాజీ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శి మింది నాగేంద్ర గారు,కడలి వెంకటేశ్వరరావు,డబ్బింగ్ రమేష్,కట్టుమూరి విజయ్ కుమార్ వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment