మామిడి, మొక్క జొన్న, కూరగాయల పంటల పై చీడ పురుగుల పై అవగాహన
గురువారం ఉదయం డి అర్ సి ( జిల్లా వనరుల కేంద్రం) ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖాధికారులు కోనపల్లి రైతు భరోసా కేంద్రం పరిధిలోని నర్రావురు గ్రామంలో మామిడి ,మొక్కజొన్న,కూరగాయల పంటలను సందర్శించి చీడపీడలపైన రైతులకు అవగాహన కలిగించారు.ఈ కార్యక్రమంలో ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ దొరసాని , ఆర్ ఏ ఆర్ ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణారావు, డి ఆర్ సి, ఏవో పద్మజ, గ్రామ రైతులు, స్థానిక వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment