జ్యోతి నగర్ కమ్యూనిటీ హల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
రూ75లక్షల వ్యయంతో కమ్యూనిటి హల్
నా సొంత కర్చులతో 10ఏసిలు, సిసిటివి కెమెరాలు ఎమ్మెల్యే ఏర్పాటు చేస్తాం
పెన్ పవర్, మల్కాజిగిరి
గౌతంనగర్ డివిజన్ లోని జ్యోతి నగర్ కమ్యూనిటీ హల్ ను 75 లక్షల వ్యయంతో నిర్మణించారు. శుక్రవారం రోజున మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మట్లాడుతూ జ్యోతినగర్ కమ్యూనిటీ హల్ నిర్మణం 75లక్షలతో పూర్తి అయిందని, కాంపౌండ్ వాల్ నిర్మణించాలేదని వాటికి 10లక్షల వ్యయంతో నిర్మణం చేస్తాం అన్నారు. హల్ లో నా సొంతంగా కర్చులతో 10 ఏసిలు, కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. మల్కాజిగిరి నియోజక వర్గాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు. ఈ వేదికలో చిన్నారులు భరతనాట్యంతో చిన్నారులు ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమంలో స్దానిక కార్పొరేటర్, జ్యోతి నగర్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment