Followers

సిఎం కేసీఆర్ కోలుకోవాలని టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పండ్ల పంపిణి

 సిఎం కేసీఆర్ కోలుకోవాలని టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పండ్ల పంపిణి 

తార్నాక,  పెన్ పవర్ 

కరోనా తో బాధపడుతున్న సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని   టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అనాధ పిల్లలకు పండ్లు పంపిణీ చేసారు.  ముఖ్యమంత్రి  కేసీఆర్  కరోనా నుండి  సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని విద్యార్థులు కోరుకున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది అభిమానులు, శ్రేయోభిలాషుల దీవెనలతో త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారని. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో ఉండాలని పిల్లలు అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ విద్యార్ది నాయకుడు జంగయ్య. తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...