జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
రాజన్న సిరిసిల్ల, పెన్ పవర్రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో గురువారం రోజున జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎల్లారెడ్డి పేట, ప్రాథమిక ఆరోగ్యకేంద్రo ను ఆకస్మికంగా తనిఖీ చేశారు, అరోగ్య కేంద్రంలో జరుగుతున్న కొవిడ్ వాక్సినేషన్ మరియు కరోనా పరీక్షలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పి హెచ్ సి లో కోవిడ్ వ్యాక్సిన్ 112 మందికి ఇచ్చామని,113 మందికి కరోనా రాపిడ్ పరీక్షలు చేశామని సిబ్బంది జిల్లా కలెక్టరు కృష్ణ భాస్కర్ కు తెలియజేశారు, ఇదేవిధముగా ప్రతి ఒక్కరూ 45 సంవత్సరాల వయస్సు పై బడిన వారందరికి వాక్సినేషన్ ఇవ్వాలని ప్రతి ఒక్కరికి 45 సంవత్సరాలు పై బడిన వారికి కో వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు...
No comments:
Post a Comment