Followers

నూతన పంచాంగం డైరీ ఆవిష్కరణ

 నూతన పంచాంగం డైరీ ఆవిష్కరణ

మందమర్రి,  పెన్ పవర్

మందమర్రి పట్టణంలోని వెంకటేశ్వర దేవస్థానంలో శుక్రవారం శ్రీ వైష్ణవ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్లవ నామ సంవత్సర పంచాంగం, డైరీ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జిఎం చింతల శ్రీనివాస్, బెల్లంపల్లి ఏరియా బి. సంజీవ రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా జిఎం ఎం సురేష్ లు హాజరై నూతన పంచాంగం, డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు గోవర్ధనగిరి అనంతాచార్యులు, ప్రధాన కార్యదర్శి అచి వెంకటరమణచార్య, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...