హైస్కూల్ లో ఆకసిమిక తనిఖీ చేసిన మున్సిపల్ ఛైర్మెన్ & వైస్ చైర్మన్
పెన్ పవర్, కొవ్వూరు
ఈ రోజు కొవ్వూరు లోనీ మున్సిపల్ హై స్కూల్ లోనీ గౌరవ మున్సిపల్ ఛైర్మన్ శ్రీమతి బావన రత్నకుమారి గారు మరియు వైస్ చైర్మన్ శ్రీమతి మన్నే పద్మా గారు అకస్మిక తనిఖీలు చేపట్టారు. హై స్కూల్ లోనీ విద్యార్థులకి కరోనా వైరస్ పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరియు స్కూల్ లోనీ తరగతులు గదులు మరియు బాత్ రూమ్స్ పరిశీలించారు . స్కూల్ లోనీ పలు సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం చేస్తానని అన్నారు ఈ కార్యక్రమం లో స్కూల్ టీచర్స్ అందరూ కలిసి చైర్మన్ మరియు వైస్ చైర్మన్ లను సన్మానం చేయటం జరిగింది.
No comments:
Post a Comment