Followers

మాస్కులు లేనీ ఆరుగురి కి జరిమానా

మాస్కులు లేనీ ఆరుగురి కి జరిమానా విదించిన కార్యదర్శి

ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్ 

ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన కూరగాయల సంతలో మాస్కులు ధరించని  ఆరుగురు వ్యాపారస్థులు. కొనుగోలు ధారులకు ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి సంజీవరెడ్డి ఆరువందల రూపాయల జరినామా చేశారు. కూరగాయల సంతలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సంజీవరెడ్డి ఆద్వర్యంలో బిల్ కలెక్టర్ నవీన్. రాందాస్. శ్రీనివాస్ లు కలియ తిరిగి మాస్కులు ధరించకుండ వ్వాపారం చేస్తున్న వారికి. కొనుగోలు చేయడానికి వచ్చిన ఆరుగురికి ఓక్కోక్కరికి వంద రూపాయల చొప్పున ఆరు వందల రూపాయల జరిమానా విదించారు.   కరోనా వ్యాది విజృంభింస్తున్నందున ప్రతి ఓక్కరు రోజు తప్పకుండా మాస్కులు ధరించాలని వారికి కార్యదర్శి సంజీవరెడ్డి ఉచితంగా మాస్కులు అందజేసి  అవగాహన కల్పించారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...