Followers

మైసమ్మ ఆలయ అభివృద్ధికి విరాళం

మైసమ్మ ఆలయ అభివృద్ధికి విరాళం

మందమర్రి,  పెన్ పవర్

మందమర్రి ఏరియాలోని కేకే 5 గని పై కొలువైన మైసమ్మ ఆలయ అభివృద్ధికి కేకే 5 గని టీబీజీకేఎస్ కార్మిక సంఘం నేత ఊదరి కుమారస్వామి తన పదవీ విరమణ సందర్భంగా 51116 రూపాయల విరాళాన్ని గని మేనేజర్ ఏ వెంకటేశ్వర రెడ్డి కీ అందజేశారు. ఈ కార్యక్రమంలో గని అధికారులు, కుమారస్వామి కుటుంబ సభ్యులు, ఆలయ పూజారి తదితరులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...