సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ
గంభీరావుపేట్,పెన్ పవర్రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరవుపేట మండలం లింగన్నపేట్ గ్రామంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు తొమ్మిది మంది లబ్ధిదారులకు మండల ప్రజా ప్రతినిధులు తెరాస నాయకులు కలిసి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగ కరుణ-సురేందర్ రెడ్డి, జడ్పీటిసి కొమిరిశెట్టి విజయ-లక్ష్మణ్, సర్పంచ్ దొంతినేని చైతన్య-వెంకట్రావు, కొత్తపల్లి సింగిల్విండో చైర్మన్ భూపతి సురేందర్ ఉపాసర్పంచ్ దుబాసి రాజు, ఎంపీటీసీ బెందే రేణుక-కృషమూర్తి, ఏఎంసీ చైర్మన్ సూతరి బాలవ్వ , తెరాస మండల,అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ్, గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు బిల్ల గోపాల్, మండల యూత్ అధ్యక్షులు బిల్ల రాజు, మాజీ ఏఎంసి చైర్మన్ దయాకరరావు, ప్యాక్స్ డైరెక్టర్ బుర్ర రాంచంద్రం, చెవుల మల్లేశం, మాజీ సర్పంచ్ నర్మాల రాజు, తెరాస సోషల్ మీడియా నాయకులు మెండే సుమన్, వార్డ్ సభ్యులు ఆంజనేయులు, బాలకృష్ణ, శ్రీనివాసరావు, నాయకులు బాణగారి దేవయ్య, పొసన్నగారి ఆంజనేయులు, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment