ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫార్మ్ హౌజ్ కాదు అధికార నివాసం...ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల నియంవాలి ఉల్లగించరు ..
ఓటర్లను ప్రభావితం చేసే విధంగా పీ ఆర్ సి లీక్ ఇవ్వడం పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల కమిషన్ నోటీస్ లు ఇవ్వాలి..
ఎన్నికల ఫలితాలు ఎవరి పక్షగంలో వచ్చిన రద్దు అవుతుంది
పెన్పవర్, జగిత్యాల29% శాతం పీ ఆర్ సి ప్రకటిస్తామని లీక్ ఇచ్చారు. ఎవరు గెలిచినా ఈ ఎన్నిక చెల్లదు...ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించి, ప్రగతి భవన్ లో ఉద్యోగసంఘాలతో పిఆర్సీపై చర్చించి, ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఈ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని ప్టటభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పట్టభద్రులను ప్రభావితం చేసి, ఎన్నికల సమయంలో పిఆర్సీపై ప్రకటన చేయడం ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించినట్లు కాదా అన్నారు. అంతేకాకుండా సిఎం కెసిఆర్ అవినీతి, నల్లధనాన్ని వెలికితీయనంతవరకు ఏ ఎన్నికలైనా ఇతరులు ఎవరూ గెలవలేరన్నది నగ్న సత్యం. ఈ ఎన్నికలు బిజెపి కి ఇది గుణపాఠం కావాలి, వారు కెసిఆర్ అవినీతిపై ప్రకటనలు క్లేం ప్రగల్బాలేనన్నారు. శుక్రవారం ఆయన తన తన నివాసగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మాట్లాడారు.
No comments:
Post a Comment