సెల్ టవర్ వద్దని వినతిపత్రం
పెన్ పవర్, మల్కాజిగిరిగౌతంనగర్ డివిజన్ లోని జనావాసాల మధ్య సెల్ ఫోన్ టవర్ వద్దని మల్లికార్జున నగర్ లో టి.ఆర్.ఎస్ నాయకులు రాముయదవ్ కాలనీవాసులు చీఫ్ సిటీ ప్లానార్ దేవందర్ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. సెల్ టవర్ వద్దని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చిప్ సిటీ ప్లానార్ తో ఫోన్ లో మాట్లాడారు, సెల్ ఫోన్ టవర్ ద్వారా ప్రజలకు రేడియేషన్ తో, అనారోగ్యనాకి దారి తీసి ఇబ్బందులు ఎదురుకొనవలసి వస్తుందని వెంటేనే సెల్ టవర్ పనులు ఆపాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలని వాసులు నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment