Followers

పారిశుద్ధ్య పనుల పరిశీలన

పారిశుద్ధ్య పనుల పరిశీలన

గుడిహత్నూర్,  పెన్ పవర్

బోథ్ మండలంలోని పొచ్చేర గ్రామంలో పారిశుద్ధ్య పనులను ఎంపీడీవో సి హెచ్ రాధ గురువారం పరిశీలించారు. గ్రామంలో పలు వీధులను తిరిగి పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి రానున్నది వేసవి కాలం నర్సరీలో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా నీరు అందించాలని అన్నారు. ఆమె వెంట పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...