Followers

టిఆర్ఎస్ పార్టీఎమ్మెల్సీ అభ్యర్థి ని గెలుపించాలి

 టిఆర్ఎస్ పార్టీఎమ్మెల్సీ అభ్యర్థి ని గెలుపించాలి

వికారాబాద్,పెన్ పవర్

వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని పాలేపల్లి గ్రామంలో ని పట్ట బద్రులు తమ ఓటు ను టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణీదెవికి మీయెక్క ఓటు వేసి గెలిపించాలని వికారాబాద్ జిల్లా గ్రంథాలయం డ్తెరెక్టర్ బంగ్లా యదయ్యగౌడ్ కోరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చెస్తున్నా అభివృద్ధి పనులను ఆయన వివరించారు. కార్యక్రమాలు ఉప్పరి తిరుపతయ్య ,ఉప సర్పంచ్ రమేష్, మాజీ సర్పంచ్ హనుమంతు పలువురు నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...