Followers

పెంచిన గ్యాస్, డిజిల్, పెట్రోల్, ధరలను వెంటనే తగ్గించాలి

 పెంచిన గ్యాస్, డిజిల్, పెట్రోల్, ధరలను వెంటనే తగ్గించాలి


బెల్లంపల్లి రూరల్, పెన్ పవర్

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డిజిల్,నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా మంగళవారం బెల్లంపల్లి కొత్త బస్టాండ్ చౌరస్తాలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య,ఎంసీపీఐయూ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లాకార్యదర్శి సబ్బని కృష్ణ మాట్లాడుతూ కేంద్ర  రాష్ట్రప్రభుత్వలు ప్రజా వ్యతిరేకపాలనసాగిస్తున్నాయని,ప్రజలపైనధరలభారాన్నిమోపుతున్నాయని,పూర్తిగా కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ము కాస్తున్నాయని,ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని,అందుకే అన్నివర్గాల ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు పెంచినగ్యాస్,డీజిల్,పెట్రోల్,నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని లేనియెడల దశలవారి ఆందోళన  చేపడతామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో సబ్బని విజయలక్మి, బర్ల స్రవంతి,కాంపెల్లిరాధ,కిరణ్మయి, పద్మ,పసులేటి వెంకటేష్,కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...