Followers

గోమాత గ్రాసం కొరకు వితరణ

 గోమాత గ్రాసం కొరకు వితరణ

పెన్ పవర్, కందుకూరు

శ్రీ స్కందపురి జనార్ధనస్వామి వారి దేవస్థానం నకు శాశ్వత గోగ్రాస పధకం క్రింద  శాసనసభ్యులు  మానుగుంట  మహిధర్ రెడ్డి  పిలుపు మేరకు  పాదర్తి రామకృష్ణ  ధర్మపత్నీ సుప్రజ  రూ 10,116/- లు చెల్లించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి బైరాగి చౌదరి పాలకమండలి చైర్మన్ రావులకొల్లు బ్రహ్మానందం తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...