ఆదివాసీలకు నిత్యవసర వస్తువులు అందజేత.
ఎటపాక, పెన్ పవర్ : వెంకటేశ్వర్లు
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకుగాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ప్రజలకు ఏర్పడిన విపత్కర పరిస్థితులను బట్టి ఎటపాక మండల పరిధిలోని విస్సాపురం పంచాయతీలో గల సంగంపాడు గ్రామాంలోని ఆదివాసీలకు ప్రస్తుత పరిస్థితుల్లో పనులు లేకపోవడంతో రెవ.పా.కొమ్ము అంతోని ఫాదర్ ఆధ్వర్యంలో ఆదివాసీలకు నిత్యవసర వస్తువులైన కూరగాయలను వాళ్ల గ్రామాలకు వెళ్ళి అంతోనీ ఫాదర్ చేతుల మీదుగా పంపిణి చేశారు.ఈ సందర్భంగా రేవ.పా.కొమ్ము అంతోని ఫాదర్ మాట్లాడుతూ అందరూ వ్యక్తిగత శుభ్రత,వ్యక్తిగత క్రమశిక్షణ,సామాజిక దూరం పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు రంబాల.నాగేశ్వరరావు,గల్లా.శివ,
No comments:
Post a Comment