కొందరెడ్లుకు నిత్యావసర సరుకులు అందిస్తున్న వైఎస్ ఆర్ సి పి నాయకులు.
వి ఆర్ పురం, పెన్ పవర్ : సాయి బాబు
వి ఆర్ పురం మండలంలోని లాక్ డౌన్ కారణంగా బయటకు రాలేని, రోడ్డు మార్గం లేని మారుమూల గ్రామాలకు డి సి సి బి చైర్మన్ అనంత బాబు మరియు ఎమ్మెల్యే ధనలక్ష్మి అదేశాలమేరకు పోచవరం పంచాయతీ లోని గలా గ్రామాలు ,గొందురు, కొల్లూరు, కొండేపూడి, గ్రామాల ప్రజలకు ఒక్కక కుటుంబానికి 7 కేజీలు చొప్పున బియ్యం ,మరియు నిత్యావసర సరుకులు, కందిపప్పు, హాలుగడ్డలు, పచ్చిమిర్చి ,టామాట, ఉల్లిపాయలు, ఉచితంగా వలంట్రీలు ద్వారా పంపిణీ చేసినారు.ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ పోడియం గోపాలు, రాష్ట్ర కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్ రావు,అరకు పార్లమెంటు కార్యదర్శి బొడ్డు సత్యన్నారాయణ, యూత్ కన్వీనర్ చిక్కాల బాలు, ముత్యాల మురళి, మాదిరెడ్డి సత్తిబాబు, మాచర్ల గంగులు, మాచర్ల వెంగల్ రావు, మామిడి రమణ, కడుపు రమేష్ మామిడి బాలాజీ, .ముత్యాల గౌతమ్ పండు, అందేలా రమణారావు, కాపవరపు ఉమా.ఆశ వర్కర్లు వాలంట్రీలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment