Followers

ఏ ఆధారం లేని పేదవారికి నిత్యవసరాలు వితరణ 


ఏ ఆధారం లేని పేదవారికి నిత్యవసరాలు వితరణ 

 

గాజువాక, పెన్ పవర్ ప్రతినిధి ఫీరోజ్ : 

 

గాజువాక 66 వార్డ్ వైఎస్.ఆర్.సి.పి అభ్యర్థి వార్డు అధ్యక్షుడు షౌకత్ అలి పలు సేవా కార్యక్రమంలో భాగంగా కరొన వ్యాధి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడం జరిగినది ఈ నేపథ్యంలో ఎటువంటి ఆధారం లేకుండా తెల్లరేషన్ కార్డు కూడా లేని  వారు వార్డు అధ్యక్షుడైన షౌకత్ అలి దృష్టికి తీసుకు వెళ్ళడంతో వెంటనే స్పందించి వారికి నిత్యవసర వస్తువులను బియ్యం కూరగాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సెక్రటరీ కుప్పిలి సత్యనారాయణ, వార్డు మైనార్టీ ప్రెసిడెంట్ ఫజులు రెహమాన్ ,అజయ్ కుమార్, మున్వర్ ఆస్సిం,మదినావలి,హస్సన్, ఆరీఫ్ తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


 

 

 

 



 

 

 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...