తోటి వారికి సాయపడాలి..
విజయనగరం , పెన్ పవర్ : డేవిడ్ రాజు
ప్రతి ఒక్కరు తోటివారికి సాయం చేయాలని వైసీపీ నాయకులు కెల్ల త్రినాధ్, కరుమజ్జి అప్పలనాయుడు అన్నారు. శనివారం మండలంలోని దుప్పాడ గ్రామంలో ఇంటింటికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమకు తోచిన సాయం చేసి తోటి వారిని ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్మి, భాస్కర్ నాయుడు,నేవి రాజు,బొబ్బది గురునాయుడు ,యూత్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment